![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 17
ఇల్లందు నుండి గుండాల, ఆళ్లపల్లి సబ్ స్టేషన్ వరకు 33కేవి లైన్ మరమ్మత్తులు ఉన్నందున రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గుండాల, ఆళ్లపల్లి మండలాలలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని ఉమ్మడి మండలాల ఏఈ (ఆపరేషన్స్) రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని ఆయన కోరారు.


