![]()
అశ్వాపురం, మన భద్రాద్రి న్యూస్
అశ్వాపురం మండలంలోని ఆమెర్ధ డబల్ బెడ్ రూమ్ లో శుక్రవారం రాత్రి నరేష్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు సమాచారం. గాయాలు కావడంతో 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


