Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemనేడు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Loading

ఆళ్లపల్లి: మండలంలో నేటి ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 33/11 కేవి ఆళ్లపల్లి సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల నిమిత్తం మండలంలోని సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు అంతరాయం కలుగుతుందని, కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page