![]()
పలువురు బాధితులను పరామర్శించిన పాల్వంచ దుర్గ
మణుగూరు మండలం మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గ, 100 పడకల ఆసుపత్రిలో పలువురిని పరామర్శించారు. పగిడేరుకు చెందిన ఇర్ప శ్యామల ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి యో క్షేమాలు అడిగి తెలుసుకుని, ఆమెకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మణుగూరు ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ జరిగిన దర్రాజు యశోద, కొరసం ఝాన్సీని పరామర్శించారు.


