![]()
కొమరం భీమ్ విగ్రహావిష్కరణ నిర్మాణ పనులను పర్యవేక్షించిన
రాష్ట్ర జేఏసీ ఆదివాసి సంఘ నాయకులు
పాల్వంచ, మన భద్రాద్రి న్యూస్, జూలై 23.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని పంచాయితీ పరిధి లోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న గోండు బెబ్బులి కొమరం భీమ్ విగ్రహావిష్కరణ నిర్మాణ పనులను పర్యవేక్షించిన రాష్ట్ర జేఏసీ ఆదివాసీ సంగం నాయకులు సోయం సత్యనారాయణ, అరేం ప్రశాంత్,కుర్సం రమేష్ దొర, శేట్టీపల్లీ వెంకట్ దొర స్థానిక ఆదివాసి సంఘ నాయకులు వజ్జ విజయ్, వజ్జ భార్గవ్, వజ్జ లక్ష్మణ్, కల్తీ రామకృష్ణ తదితరులు.


