![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 25
132 కేవి ఇల్లందు సబ్ స్టేషన్ లో అత్యవసర మరమ్మత్తు పనులకై రేపు అనగా బుధవారం సాయంత్రం 04 గంటల నుండి 06 గంటల వరకు ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మరియు కారేపల్లి మండలాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని గుండాల, ఆళ్లపల్లి ఏఈ (ఆపరేషన్స్) రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని ఆయన కోరారు.


