![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 20
11 కేవీ మరమ్మత్తు పనుల నిమిత్తం గుండాల గ్రామంలో రేపు అనగా సెప్టెంబర్ 21 న ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనున్నట్లు విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కావునా ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించగలరని వారు కోరారు.


