Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemవానర సైన్యనానికి ఆహారం అందిస్తూ మానవత్వం చాటుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తాత మధుసూదన్

వానర సైన్యనానికి ఆహారం అందిస్తూ మానవత్వం చాటుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తాత మధుసూదన్

Loading

వానర సైన్యనానికి ఆహారం అందిస్తూ.మానవత్వం చాటుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తాత మధుసూదన్.

టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్

కొత్తగూడెం-ఇల్లందు- ఖమ్మం మార్గం మీదుగా తరచుగా ప్రయాణించే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మరియు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ అడవి ప్రాంతాల్లో నివసించే మూగజీవాల పట్ల చూపుతున్న ప్రేమ మనసును హత్తుకునేలా ఉంది.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, అడవి ప్రాంతాల్లో కోతులు రోడ్లపై కనిపించి, ఆహారం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని గమనించిన నాయకులు, ప్రత్యేకంగా ఒక వాహనంలో అరటి పండ్లను తీసుకొని, ఆ కోతులకు ఆహారం అందిస్తూ, తమ మానవత్వాన్ని చాటుతున్నారు. అనేకులకు ఆదర్శంగా నిలిచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page